పంజా నిర్మాతలతో పవన్ సినిమా
Share
బండ్ల గణేష్ నిర్మాతగా తీసిన తీన్మార్ సినిమా ఆశించిన విజయం సాదించకపోవడం వలన "నీ బ్యానర్ లో వేరే సినిమా తీసి నీకు హిట్ ఇస్తానని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ మాట ప్రకారం తను రైట్స్ తీసుకున్న గబ్బర్ సింగ్ సినిమా ను బండ్ల గణేష్ బ్యానర్ లో తీసి గణేష్ కు సూపర్ హిట్ అందించారు. ఇప్పుడు పంజా తీసిన సంఘమిత్ర బ్యానర్ కి కూడా ఒక సినిమా చేస్తారు అని తెలిసింది. ఈ సినిమా త్రివిక్రమ్ Direction లో వస్తుందని సమాచారం. పూరి జగనాథ్ Direction లో వస్తున్న "కెమెరామన్ గంగతో రాంబాబు " మూవీ అక్టోబర్ 18 న విడుదల కాబోతుంది. ఈ మూవీ తరువాత పవన్ సంఘమిత్ర బ్యానర్ ఫై మూవీ ప్రారంబిస్తారు.
0 comments:
Post a Comment