రాంబాబు కోసం భారీ సెట్
Share
గబ్బర్ సింగ్ తరువాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం "కెమెరామెన్ గంగ తో రాంబాబు " ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకుడు .ఈ చిత్రం కోసం హైదరాబాద్ సారధి స్టూడియో లో ఒక భారీ సెట్ ను కళా దర్శకుడు చిన్నా నిర్మించారు .ఈ సెట్ లో సినిమాకు సంబంధించిన చాలా కీలక మైన సన్నివేశాలను చిత్రీ కరిస్తారంట.అందు కోసం పూరి జగన్నాధ్ దగ్గరుండి ఈ సెట్ ను తనకు నచ్చిన విధంగా తయారు చేయించు కున్నాడని .ఈ సెట్ కోసం దాదాపు 3కోట్ల రూపాయల ఖర్చు అయ్యిందని సమాచారం.ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ TV ఛానెల్ రిపోర్టర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే .
0 comments:
Post a Comment