రిపోర్టర్ రాంబాబుతో ప్రకాష్ రాజ్

Share
 
పూరి జగనాథ్ డైరెక్షన్లో వస్తున్న "కెమెరామెన్ గంగ తో రాంబాబు" చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా 
ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడట.పవన్ నటించిన గుడుంబా శంకర్ సినిమాలో ఆశిష్ విద్యార్ధి పాత్రలో మొదట ప్రకాష్ రజని అనుకున్న కానీ అది కుదరలేదు. మరల తీన్మార్ చిత్రంలో అర్జున్ పల్వాయ్ ఎపిసోడ్ చెప్పే కేరెక్టర్ అనుకున్న కొన్ని కారణాల వల్ల అది వీలుపడలేదు. పూరి డైరెక్షన్ లో వచ్చిన బద్రి లో హీరో విలన్ కాంబినేషన్ మల్లి ఇప్పుడు కెమెరామన్ గంగ తో రాంబాబు సినిమా తో రాబోతుంది.
వీరిద్దరి కంబినేషన్ లో వచ్చిన బద్రి హిట్ అయ్యినట్టే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం.

0 comments:

Post a Comment